ఢిల్లీ ఎన్నికలు: ‘పీపుల్స్ ఫస్ట్’ నినాదంతో BJP చారిత్రక విజయం – సీఎం చంద్రబాబు

Delhi ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం Workout అయ్యిందని ఏపీ AP CM Chandrababu Naidu తెలిపారు. ఆ నినాదమే BJP ని గెలిపించిందని చెప్పారు. PM Modi పై నమ్మకంతోనే దేశ రాజధానిలో బీజేపీ విజయం సాధించిందని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని, అందువల్ల చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని , మౌలిక వసతులు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సుపరిపాలన ఇస్తే Better Politics నాంది పలుకుతుందని చెప్పారు.

1991 తర్వాత దేశంలో Economic Reforms అమలయ్యాయని, వాటిని Telugu Leader, మాజీ ప్రధాని PV Narasimha Rao తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో Per Capita Income $3,000 ఉందని, బిహార్‌లో అది ఇంకా 750 Dollars గానే ఉందని తెలిపారు. Technology సాయంతో మనం ముందుకెళ్లామని, IT మరియు Infrastructure గేమ్‌ఛేంజర్‌గా మారాయని అన్నారు. Proper Leadership చాలా కీలకమని, India కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అని చంద్రబాబు కొనియాడారు. స్థిరమైన పాలన , Policies, గ్రోత్ ఇవే గుజరాత్ అభివృద్ధి కు కారణమయ్యాయని తెలిపారు.

AAP Governance లో ఢిల్లీలో చెత్త పేరుకుపోయిందని, కొన్ని విధానాల వల్ల (Policies) అత్యంత కాలుష్య నగరంగా (Most Polluted City) మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ (Liquor Scam) లో చిక్కుకున్న వారు ఎవరూ బాగుపడలేదని అన్నారు. ఏపీలో Jagan Rushikonda Palace కడితే.. ఢిల్లీలో Kejriwal Sheesh Mahal కట్టారని మండిపడ్డారు.

AP లో ప్రజలు బటన్ నొక్కే వ్యక్తికి విరామం ఇచ్చారని, అలాగే ఇప్పుడు Delhi People తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చంద్రబాబు అన్నారు.

Read more

One thought on “ఢిల్లీ ఎన్నికలు: ‘పీపుల్స్ ఫస్ట్’ నినాదంతో BJP చారిత్రక విజయం – సీఎం చంద్రబాబు

Comments are closed.